మిరపలో తామర తెగులు నివారణకు ముందు జాగ్రత్త

మిరపలో తామర తెగులు నివారణకు ముందు జాగ్రత్త

తామర పురుగు అనేది ఎటువంటి కెమికల్ మందులకు లొంగదు కానీ నివారించేందుకు మన పాత వ్యవసాయ విధానం ఉపయోగపడుతుంది 1) పొలంలో చెత్తను ఎండకాలం కాల్చకుండా .. D కాంపోస్ బ్యాక్టీరియాను వాడి కుళ్లబెట్టాలి అప్పుడు కార్బన శాతం పెరుగుతుంది నెలలో. 2) విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రైకొ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తాయారు చేసుకుని వెదజల్లి బెడ్ కట్టుకోవాలి (నెలనుండి సంక్రమించే వ్యాధులు ఆగిపోతాయు)

countinue reading
210 రోజుల నుండి సంవత్సరకాలం పైబడి పంటకాలం గల పంటలు:

210 రోజుల నుండి సంవత్సరకాలం పైబడి పంటకాలం గల పంటలు:

చెరుకు,పసుపు,అరటి,ఇతర పండ్ల తోట పంటలు విత్తన శుద్ధి            వితనానికి ముందు                          –                        బీజామృతం మొదటి పిచికారీ       నాటిన 30 రోజుల తర్వాత        30 రోజులు      ఎకరానికి 100 లీటర్లు నీటిలో 5 లీటర్లు ద్రవ జీవామృతం రెండవ పిచికారీ        నాటిన 60  రోజుల తర్వాత       30 రోజులు     ఎకరానికి 150 లీటర్లు నీటిలో 10 లీటర్లు ద్రవ జీవామృతం మూడవ పిచికారీ      నాటిన 90  రోజుల తర్వాత       30 రోజులు     ఎకరానికి 200 లీటర్లు నీమాస్త్రం నాల్గవ

countinue reading
మిరప కొమ్మ ఎండుతెగులు నివారణకు

మిరప కొమ్మ ఎండుతెగులు నివారణకు

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  కలబంద (అలోవెరా )-1 కిలో,సీతాఫలం ఆకులూ -1 కిలో, పశువుల మూత్రం – 5 లీటర్లు, పసుపు పొడి -150 గ్రా. తయారీ చేసే విధానం:  ముందుగా కలబంద 1 కిలో ని మెత్తగా రుబ్బి  5 లి పశువుల మూత్రంతో కలిపి ఆ తరువాత 2 కిలోల సీతాఫలం ఆకులని రుబ్బి కలపాలి ,2 రోజులు మురిగిన తర్వాత సన్నని గుడ్డాతో వడకట్టి 100 లీటర్లు నీటిని కలపాలి,తర్వాత

countinue reading
బ్రహ్మాస్త్రం

బ్రహ్మాస్త్రం

                                                                  (పెద్ద పెద్ద పురుగుల నివారణ కొరకు) 1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  ఆవు మూత్రం(10 -15 ),వేప ఆకులు(3 కిలోలు),సీతాఫలా ఆకులు(2 కిలోలు),ఆముదం ఆకులు(2 కిలోలు),కానుగ ఆకులు(2 కిలోలు),అత్తాకోడలు(లాంటానా),ఆకులు(2

countinue reading
ప్రకృతి  వ్యవసాయం  విత్తన శుద్ధి మందు బీజామృతం

ప్రకృతి వ్యవసాయం విత్తన శుద్ధి మందు బీజామృతం

          ( విత్తన శుద్ధి–విత్తనం మరియు భూమి నుండి వ్యాపించే అన్నిరకాల తెగుళ్ల నివారణ కొరకు) 1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  నీరు 20 లీటర్లు,ఆవు పేడ 5 కిలోలు,ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రా ,గుప్పేడు మట్టి (చేను/అడవి మట్టి). తయారీ చేసే విధానం:   పేడను ముఠా కటి 20 లీటర్లు నీటిలో వేలాద తీయాలి,ఇందులో ఆవు మూత్రం,సున్నం కలపాలి,12 గంటలవరుకు అలాగే ఉంచాలి ,రోజుకి 2 సార్లు కర్రతో కలపాలి

countinue reading
ప్రకృతి  వ్యవసాయం  తెగుళ్ల మందులు

ప్రకృతి వ్యవసాయం తెగుళ్ల మందులు

                               పశువుల పేడ,ముత్రం,ఇంగువ ద్రావణం   1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  పశువుల పేడ 5 కిలోలు,పశువుల మూత్రం 5 లీటర్లు,సున్నం 150 గ్రాములు,ఇంగువ 200 గ్రాములు. తయారీ చేసే విధానం:   5 కిలోల పశువుల పేడ, 5 లీటర్లు మూత్రం తీసుకొని 5 లీటర్లు నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి,తోటి పై మూత పేటి 4 రోజుల పాటు ఆ మిశ్రయాని మురగపెట్టాలి,ఈ మిశ్రయాని రోజు ఉదయం,సాయంత్రం కర్రతో బాగా కలియబెట్టాలి,ఈ మిశ్రయానికి 150

countinue reading
ప్రకృతి  వ్యవసాయం  టానిక్లు [ సప్తధాన్యంకురా కాషాయం (టానిక్)]

ప్రకృతి వ్యవసాయం టానిక్లు [ సప్తధాన్యంకురా కాషాయం (టానిక్)]

               (గింజ బరువు పెరగడానికి (సుమారు 20 శాతం అధికం)నాణ్యత,మెరుపు రావటానికి) 1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  నువ్వులు 100 గ్రా,పెసలు 100 గ్రా,మినుములు 100 గ్రా,బొబ్బర్లు 100 గ్రా, కందులు 100 గ్రా,శనగలు 100 గ్రా,గోధుమలు 100 గ్రా. తయారీ చేసే విధానం:   ముందుగా నువులని ఒక పాత్రలో 12 గంటలు నానబెట్టాలి,నువ్వులు నానిన తర్వాత మిగితా 6 రకాల గింగలను కలపాలి,గింజలు మునిగే వరుకు నీరు పోసి 12 గంటలు నానబెట్టాలి.మొలకెత్తిన తర్వాత

countinue reading
పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే) (అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)                                    పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే)(అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)

పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే) (అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు) పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే)(అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  నీరు (100 లీటర్లు),పుల్లటి మాజీగా (6 లీటర్లు) తయారీ చేసే విధానం:  ఎకరానికి 100 లీటర్స్ నీటిలో 6 లీటర్లు పుల్లటి మాజీగాని కలిపి పంటలకు పిచికారీ చేయండి గమనిక: పుల్లటి మాజీగా బదులుగా 2 లీటర్లు కొబ్బరి నీళ్లు ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించే విధానం :  పుల్లటి మజీగా అని రకాల తెగుళ్ల నివారణ ఉపయోగపట్టుతుంది,ముందు జాగ్రత్త చర్యగా పంటవేసిన 20 రోజులు,45 రోజులకు రెండు సార్లు పంట పై

countinue reading
పంచగవ్య

పంచగవ్య

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  ఆవు పేడ 5 కిలోలు,ఆవు మూత్రం 3 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, ఆవు నెయ్యి 1/2 కిలో,లేత కొబారి నీరు 3 లీటర్లు,కల్లు 3 లీటర్లు,బాగా మగిన అరటిపండ్లు 12 -15 ,నీరు 3 లీటర్లు,నల్లబెల్లం 1 కిలో. తయారీ చేసే విధానం:   పేడలో నెయ్యి వేసి బాగా కరగబెటండి,ఈ విదంగా ప్రతిరోజు,ఉదయం,సాయంత్రం,మట్టి కుండలో,నాలుగు రోజులు చేయగా,పెడంత నెయ్యి వాసనా వస్తుంది,5 వ రోజున ఆవు మూత్రం,పాలు,పెరుగు,కల్లు,కొబారినీరు,బెల్లం

countinue reading
తూటి కాడ(రాబ్సరకు లేదా ఐసోమీయ)కాషాయం (వరి పంట పై దోమ లేక సుడిదోమ నివారణకు)

తూటి కాడ(రాబ్సరకు లేదా ఐసోమీయ)కాషాయం (వరి పంట పై దోమ లేక సుడిదోమ నివారణకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  10 కిలోలు తూటి కాడ ఆకులూ,2 కిలోల పేడ,5 లీటర్లు ఆవు మూత్రం. తయారీ చేసే విధానం:   10 కిలోలు తూటి కాడ ఆకులూ తీసుకొని బాగా మెత్తగా రుబాలి. 5 లీటర్లు ఆవు మూత్రం తీసుకొని దానిలా బాగా రుబీనా తూటి కాడ ఆకుల ముద్దలు వేసి బాగా కలపాలి, తర్వాత 2 కిలోల ఆవు పేడను కూడా ఈ మిశ్రయానికి కలిపి ఒక పాత్రలో పోసి 3

countinue reading
తుమ్మాకాయల కాషాయం (అకేషియా అరబికా)-(పిండి నల్లి నివారణకు)

తుమ్మాకాయల కాషాయం (అకేషియా అరబికా)-(పిండి నల్లి నివారణకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :తుమ్మకాయలు 2.5 kgs ,తగినంత నీరు. తయారీ చేసే విధానం: 2.5 kg  ల తుమ్మకాయలు తీసుకొని బాగా దంచాలి,దంచక వచ్చిన పొడి ని కానీ ,రాసాని కానీ 100 లీటర్లు నీటిలో కలిపి వడబోయాలి. సూచనలు:  పంట కాలంలో పంట దశను బట్టి 1-2 పిచికారీ చేసుకోవచ్చు,కాషాయం నిల్వకు పనికి రాదు వెంటనే పంట పై పిచికారీ చేసుకోవాలి. ఉపయోగించే విధానం : అత్యంత సంస్కృతకమైన పిండినల్లిని నివారించుటకు వినియోకించుకోవచ్చు

countinue reading
ఘానా జీవామృతం

ఘానా జీవామృతం

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :దేశవాళీ ఆవు పేడ (100 kgs) దేశవాళీ ఆవు మూత్రం తగినంత,బెల్లం(2kgs) పపుదినసులా పిండి (2 kgs),గుప్పేడు పొలం గట్టు చివరి మట్టి లేదా అడవి మట్టి . తయారీ చేసే విధానం:అని పదార్థాలు కొద్దికొద్దిగా ఆవు మూత్రాన్ని చాళుతు కలపాలి,ఈ మిశ్రయాని ముద్దలుగా తయారు చేసుకోవాలి, ఘానా జీవామృతం తయారు అవుతుంది. మిశ్రయాని నీడలో పలచగా పరిచి 7 రోజులు ఎండబెట్టాలి,ఎండిన తర్వాత పొడి చేసి గొనె సంచులలో నిలువ

countinue reading